కాంగ్రెసు ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం: కోదండరామ్

సహాయ నిరాకరణకు సంఘీభావంగా ఈ నెల 25, 26 తేదీల్లో తెలంగాణలోని జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రైల్ రోకో తేదీలను రేపు ఉదయం ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన తెలంగాణ శాసనసభ్యుల వైఖరిని నిలదీస్తూ, వారిని ఎండగడుతూ జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో మీడియా సమావేశాలు జరుగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభ్యుల వైఖరే అవరోధంగా మారిందని ఆయన విమర్శించారు.
శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి నివేదిక రాయాలో అలాంటి నివేదిక రాయలేదని హైకోర్టు న్యాయమూర్తే వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడితేనే ఈ ప్రాంత ప్రజలు సంతృప్తి చెందుతారని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్దత లేదని అటార్నీ జనరలే స్వయంగా చెప్పారని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేదీన మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications