కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గంపై కిడ్నాప్ కేసు, మాజీ మేయర్ ఆధ్వర్యంలో కిడ్నాప్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతలపై కిడ్నాప్ కేసు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. కడప జిల్లాలోని మాజీ మేయర్ ఆధ్వర్యంలో కొందరు కిడ్నాప్ చేసినట్టు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ కిడ్నాప్ జరిగినట్లు పలువురు భావిస్తున్నారు. మాజీ మేయర్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ జగన్ వర్గీయులుగా భావిస్తున్న కొందరు కడప జిల్లాలోని కాంగ్రెసు పార్టీ ఎంపీటీసిల బంధువులను కిడ్నాప్ చేసినట్టుగా కేసు నమోదైంది.

కాంగ్రెసు ఎంపీటీసిల బంధువుల కిడ్నాప్ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఎందుకు చేశారనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో కిడ్నాప్ గురైయ్యారు కాబట్టి పోలీసులు ఆ దిశలో కూడా కూపీ లాగుతున్నారు.

English summary
Police filed kidnap case against Ex Parliament Member YS Jaganmohan Reddy followers on sunday. This case put against Former Kadapa city mayor for kidnapped Congress MPTC relatives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X