ఆహార ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా ఉంది: బడ్జెట్ ప్రసంగంలో ప్రణబ్

అవినీతిపై ఉమ్మడి పోరాటం అవసరమని ఆయన చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఆర్థికాభివృద్ధి ఉంటుందని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమీకృత నిధి అవసరమని ఆయన చెప్పారు. బడ్జెట్ పారదర్శక ఆర్థిక విధానానికి నాందిగా ఉంటుందని ఆయన చెప్పారు. నిరుడు 17.6 శాతం ఎగుమతులు పెరిగాయని ఆయన చెప్పారు. వృద్ధి రేటు పెరుగుదలకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని ఆయన చెప్పారు. అవసరాలు, పంపిణీ మధ్య సమతుల్యత సాధిస్తామని ఆయన చెప్పారు. సబ్సిడీ కిరోసిన్ తప్పుదారి పడుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications