వైయస్ వివేకానంద రెడ్డికి తెలంగాణ సెగ, విద్యార్థుల బెఠాయింపు

పోలీసుల చర్యకు నిరసనగా విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. విద్యార్థులకు మద్దతుగా చంద్రశేఖర్ కూడా రోడ్డుపై బైఠాయించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తారంటూ విద్యార్థులు వైయస్ వివేకానంద రెడ్డిని అడ్డుకున్నారు. మహిళలపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రిని శాంతియుతంగానే అడ్డుకున్నారని తెలంగాణవాదులు అంటున్నారు.












Click it and Unblock the Notifications