చంద్రబాబుతో జెసి దివాకర్ ప్రతిపాదన తప్పు: ఏరాసు ప్రతాప రెడ్డి

శానససభా సమావేశాలను వృధా చేయడం సరి కాదని మల్లుభట్టి విక్రమార్క అన్నారు. పద్ధతి ప్రకారం శాసనసభలో నడుచుకోవాలని ఆయన సూచించారు. తాము శాసనసభలో చర్చకు సిద్ధంగా ఉన్నామని, పరిష్కారానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. శాసనసభ సజావుగా నడవడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీని చూస్తే జాలేస్తోందని ఆయన అన్నారు. తెలుగుదేశం వైఖరి వల్ల ప్రజా ధనం వృధా అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications