ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ యాజమాన్యంపై జైరాం రమేష్ సీరియస్

శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి గ్రామంలో పవర్ ప్లాంట్ పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన గ్రామస్థులపై పోలీసులు సోమవారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఈ సంఘటనపై రాష్ట్ర శాసనసభలో గందరగోళం చెలరేగి సభ వాయిదా పడింది. కాకరాపల్లి గ్రామ ఘటనలో 2009 నుంచి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం శాసనసభలో చెప్పారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మరణించినట్లు ఆమె తెలిపారు. ఆందోళనకారుల దాడిలో పోలీసులు గాయపడ్డారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications