గాలి గనుల లీజులో రాజగోపాల్ను ప్రశ్నించిన సిబిఐ

తాను గనులశాఖ డైరెక్టర్గా ఉన్న సమయంలో తీసుకున్న వివిధ నిర్ణయాలపై సీబీఐ అధికారులు ప్రశ్నించారని రాజగోపాల్ వెల్లడించారు. అన్ని విషయాలూ వెల్లడిస్తానని, ఎలాంటి దాపరికాలూ లేవని ఆయన సిబిఐ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో అన్నారు. అక్రమ తవ్వకాల గురించి అడిగారా అన్న ప్రశ్నకు.. ఇప్పుడు ఏమీ చెప్పలేనని, త్వరలోనే అన్ని విషయాలూ వెల్లడిస్తానన్నారు.












Click it and Unblock the Notifications