చిదంబరం ఓ డయ్యర్లా వ్యవహరిస్తున్నారు: టిడిపి నేత గాలి!

చిదంబరం మొదట తన రాష్ట్రం తమిళనాడుపై దృష్టి సారించాలన్నారు. ఇక్కడి మాదిరే అక్కడ తమిళనాడులో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్లు వస్తున్నాయని ఆయన దానిని ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం ఆధీనంలో ఉన్న అంశాన్ని రాష్ట్రంలోని పార్టీలపై వేసి దులుపుకోవాలని చూస్తున్నారన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అంతా సమైక్యవాదులేనని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర టిడిపిలో ఎవరూ ప్రత్యేక తెలంగాణను ఆమోదించరన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications