పరీక్షల వాయిదా లేదు, తెలంగాణ విద్యార్థులకు నష్టం: శ్రీధర్ బాబు

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరూ పరీక్షలకు సహకరించాలని కోరారు. మిలియన్ మార్చ్ కారణంగా తెలంగాణ విద్యార్థులకే నష్టమని చెప్పారు. పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తి లేదని చెప్పారు. అందరూ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచించారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై మాకు నమ్మకం ఉందన్నారు. నాయకత్వంపై నమ్మకంతోనే ముందుకు వెళుతున్నామని చెప్పారు. కేంద్రం తెలంగాణపై ఇంకా తుది తీర్పు ఇవ్వలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications