ప్రజలే మాకు పాస్ మార్కులు వేస్తారు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్

గతంలో భూకేటాయింపులలో జరిగిన అక్రమాలపై తప్పు సమీక్షిస్తానని ముఖ్యమంత్రి చెప్పడం అభినందనీయమని లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టి బిడ్డింగుల్లో మార్పులు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. పోర్టులు అవినీతి నిలయంగా మారుతున్నాయన్నారు. భూ కేటాయింపులపై అన్ని విధానాలు బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు. పోర్టు కోసం కేంద్రం అడిగిన చోట స్థలాన్ని కేటాయించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పోర్టుకు కేటాయించిన భూములు తాకట్టు పెట్టుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. తీరప్రాంతంలో కిలోమీటర్ల కొద్ది స్థలం కేటాయించవద్దని కేంద్రం చెప్పిందని అన్నారు.
కాగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కొత్త పోకడలకు అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కాగా పోర్టుల నిర్ణయాలపై శాసనసభా కమిటీని వేయాలని ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే కన్నబాబు, టిడిపి నేత గాలిముద్దుకృష్ణమ నాయుడు అన్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications