ప్రజలే మాకు పాస్ మార్కులు వేస్తారు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్

గతంలో భూకేటాయింపులలో జరిగిన అక్రమాలపై తప్పు సమీక్షిస్తానని ముఖ్యమంత్రి చెప్పడం అభినందనీయమని లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టి బిడ్డింగుల్లో మార్పులు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. పోర్టులు అవినీతి నిలయంగా మారుతున్నాయన్నారు. భూ కేటాయింపులపై అన్ని విధానాలు బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు. పోర్టు కోసం కేంద్రం అడిగిన చోట స్థలాన్ని కేటాయించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పోర్టుకు కేటాయించిన భూములు తాకట్టు పెట్టుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. తీరప్రాంతంలో కిలోమీటర్ల కొద్ది స్థలం కేటాయించవద్దని కేంద్రం చెప్పిందని అన్నారు.
కాగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కొత్త పోకడలకు అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కాగా పోర్టుల నిర్ణయాలపై శాసనసభా కమిటీని వేయాలని ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే కన్నబాబు, టిడిపి నేత గాలిముద్దుకృష్ణమ నాయుడు అన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications