టిడిపి సీమాంధ్ర శాసనసభ్యులకు నాగం జనార్దన్ రెడ్డి కౌంటర్

మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్బండ్పై జరిగిన విధ్వంసాన్ని అసెంబ్లీలో చర్చించాలంటూ సీమాంధ్ర టీడీపీ ఎమ్యెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేయడాన్ని టీడీపీ ఎమ్యెల్యే నాగం జనార్ధన్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో టీడీపీకి ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నాగంను బుజ్జగించేందుకు టీడీపీ ఎమ్యెల్యేలు తంటాలు పడుతున్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా లక్షమందిని అరెస్ట్ చేసిన విషయంపై చర్చించకుండా విగ్రహాల విధ్వంసంపై చర్చించడం సరికాదని నాగం అభిప్రాయపడ్డారు.
కాగా, తెలంగాణ అంశంపై బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే ప్రతిపాదించాలని వారు డిమాండ్ చేశారు. సీమాంధ్ర శాసనసభ్యులకు నాగం జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో వారు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications