కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పదవి వద్దంటూ సోనియాకు ఎంపీ కోట్ల లేఖ: కేబినెట్ విస్తరణే కారణం

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు జిల్లా పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆదివారం ఓ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను తాను తిరస్కరిస్తున్నట్టు చెబుతూ ఆయన సోనియాకు లేఖ రాశారు. అయితే త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండటమే ఓ కారణమని పలువురు భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన కేంద్రం తనకు ఇచ్చిన బాధ్యతలను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, వాటర్ రిసోర్స్ కమిటీ చైర్మన్ పదవిని కేంద్రం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇచ్చింది. అయితే దీనిని ఆయన తిరస్కరిస్తూ లేఖ రాశారు. ఈ బాధ్యతలు తీసుకుంటే త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోల్పోయే పరిస్థితి ఉండటంతో ఆయన ఈ పదవిని తిరస్కరించినట్లుగా తెలుస్తోంది.

English summary
Kurnool MP Kotla Surya Prakash Reddy wrote a letter to AICC president Sonia Gandhi today. He rejected Parliament 
 
 standing committe, water resources committee chairman post due to cabinet reshuffle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X