తెలంగాణకు వ్యతిరేకంగా నివేదికలు పంపలేదు: సిఎం కిరణ్

బడ్జెట్ సమావేశాల అనంతరం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అయితే మే నెల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్నారు. మే తర్వాతే తెలంగాణపై కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయన ఆశాభావం వ్యక్తం చేశారు. శాసనమండలి ఎన్నికల్లో విప్ జారీ చేస్తామని చెప్పారు. విప్ను ధిక్కరించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications