కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హత్య కేసులో 8మంది టిడిపి నాయకులకు జీవిత ఖైదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugu Desam Party
కడప: ఓ హత్య కేసులో ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. కడప జిల్లాకు చెందిన టిడిపి నేతలకు కోర్టు జీవిత కాలం ఖైదు విధించింది. 1995వ సంవత్సరంలో ఇద్దరు కాంగ్రెస్ నేతల హత్య కేసులో టిడిపి నాయకుల ప్రమేయం ఉందని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో కోర్టు వారికి శిక్ష ఖరారు చేసింది.

వీరు కడప జిల్లాకు చెందిన ముద్దనూరు మండలం కోడిగాండ్లపల్లి గ్రామస్తులుగా తెలుస్తోంది. వారిని జైలుకు తరలించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా వారు పై కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

English summary
Eight tdp leaders sent to life impressionment today. Court gave justice today in murder case. Accused 8 leaders killed two congress leaders in 1995.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X