చిరుపై శోభానాగిరెడ్డి ధిక్కారం: పీఆర్పీ విప్ జారీపై డోంట్ కేర్

పీఆర్పీ మరో అసంతృప్త ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా శోభానాగిరెడ్డి దారిలోనే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా అంతకుముందే పీఆర్పీ తన శాసనసభ్యులకు విప్ జారీ చేసింది. ఈ నెల 17వ తేదిన ఎమ్మెల్యేలు అంతా అందుబాటులో ఉండాలని విప్ జారీ చేసింది. కాంగ్రెసు మద్దతుతో ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుల కోటా కింద ఒక ఎమ్మెల్సీ సీటుకు పోటీ చేస్తోంది. సీనియర్ నాయకుడు సి. రామచంద్రయ్యను ప్రజారాజ్యం అభ్యర్థిగా నిలబెట్టింది. చాలా కాలంగా శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి వైయస్ జగన్కు మద్దతిస్తున్న విషయం తెలిసిందే.
More From
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications