డిఎస్కు మతి భ్రమించింది: టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్

ఆయన సొల్లు మాట్లాడటం మానుకోవాలన్నారు. అలాంటి సొల్లు మాటలు మాట్లాడినందుకే గత సాధారణ ఎన్నికలలో ఓటమి పాలయ్యారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు, డిఎస్ సొల్లు మాటలు మాట్లాడుతున్నారన్నారు. వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేదన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే కోటాలో జరిగే శాసనమండలి ఎన్నికలలో వారి వారి ఆత్మ ప్రభోదానుసారం ఓటును వేయాలని కోరారు.












Click it and Unblock the Notifications