2014కు ముందే తెలంగాణ వస్తుంది: ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెస్సార్

ప్రజలు ఆవేశంలో బస్సులను, ప్రభుత్వ ఆస్తులను నష్టం చేయడం తగదన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల కారణంగా ఆర్టీసికీ తీవ్రంగా నష్టం సంభవించిందన్నారు. విధ్వంసాలు, బంద్ల కారణంగా ఆర్టీసీకి సుమారు 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వాన్ని కొత్తగా బస్సులు ఇవ్వాలని కోరామని చెప్పారు. రెండువేల బస్సులకు ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే శక్తి ఎవరికీ లేదన్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications