2014కు ముందే తెలంగాణ వస్తుంది: ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెస్సార్

ప్రజలు ఆవేశంలో బస్సులను, ప్రభుత్వ ఆస్తులను నష్టం చేయడం తగదన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల కారణంగా ఆర్టీసికీ తీవ్రంగా నష్టం సంభవించిందన్నారు. విధ్వంసాలు, బంద్ల కారణంగా ఆర్టీసీకి సుమారు 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వాన్ని కొత్తగా బస్సులు ఇవ్వాలని కోరామని చెప్పారు. రెండువేల బస్సులకు ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే శక్తి ఎవరికీ లేదన్నారు.
More From
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications