2014కు ముందే తెలంగాణ వస్తుంది: ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెస్సార్
ప్రజలు ఆవేశంలో బస్సులను, ప్రభుత్వ ఆస్తులను నష్టం చేయడం తగదన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల కారణంగా ఆర్టీసికీ తీవ్రంగా నష్టం సంభవించిందన్నారు. విధ్వంసాలు, బంద్ల కారణంగా ఆర్టీసీకి సుమారు 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వాన్ని కొత్తగా బస్సులు ఇవ్వాలని కోరామని చెప్పారు. రెండువేల బస్సులకు ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే శక్తి ఎవరికీ లేదన్నారు.
Comments
English summary
RTC chairman M Satyanarayana Rao hoped that Centre will announce Telangana before 2014 elections. He urged public to do not destroy buses. He also demanded government to install telangana leaders statues along with destroyed statues.
Story first published: Wednesday, March 16, 2011, 15:05 [IST]