వైయస్ భూకుంభకోణంపై మంత్రులు వర్సెస్ పయ్యావుల కేశవ్

శాసనసభను రాజకీయం చేయడానికి ఉపయోగించుకోకూడదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వాటిని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. కాగా మరో మంత్రి బొత్స సత్యనారాయణ పయ్యావుల వ్యాఖ్యలను తప్పుబట్టారు. కోర్టులో కేసు నడుస్తుండగా దానిని శాసనసభలో చర్చించడం అర్థం లేదన్నారు. అది సరియైన విషయం కాదన్నారు.












Click it and Unblock the Notifications