చిదంబరం తనయుడు ఓట్లు కొన్నాడు, నోటుకు ఓటు ఎక్కువ: వికీలీక్స్

అయితే ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ మాత్రం గాఢనిద్రలో ఉందని తెలిపింది. తమిళనాడు ఎన్నికల్లో అధికార పక్షం డిఎంకె, ప్రతిపక్షం ఏఐఏడిఎంకే ఓటర్లకు భారీగా ప్రలోభ పెడుతున్నాయని చెప్పింది. ఎన్నికల్లో డబ్బులు, వస్తువులు, బహుమతుల ద్వారా ప్రలోభ పెడుతున్నారని చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కూడా నోటుకు ఓటు పద్ధతి దారుణంగా ఉందని చెప్పింది. అర్ధరాత్రి సమయంలో మురికి వాడలకు డబ్బుల సంచులు వెళుతున్నాయని చెప్పింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరీ దారుణం. తమిళనాడులో పార్టీలో పోటీ పడి డబ్బులు పంచుతున్నాయని చెప్పింది.












Click it and Unblock the Notifications