అసెంబ్లీకి పిండ ప్రదానం: బిజెపి, టిఆర్ఎస్ దూరం

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలనుకుంటే 2004లోనే వచ్చేదన్నారు. గత డిసెంబర్ 9న కూడా తెలంగాణ ఇస్తానని సాక్షాత్తూ కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గారన్నారు. వారే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు. తెలంగాణ వారు ఎక్కడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కూడా తమతో కలిసి రావాలని కోరారు. తెలంగాణ సమస్యపై చర్చించకుండా అసెంబ్లీ నిర్జీవంగా ఉందన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కాగా ఈ పిండ ప్రధాన కార్యక్రమానికి బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications