సభకు సహకరించడం లేదు: టిడిపిపై శ్రీధర్ బాబు ధ్వజం

భూకేటాయింపులపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందని చెప్పినప్పటికీ విపక్షాలు రాద్దాంతం చేయడం సరికాదని మరో మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. భూకేటాయింపులపై సభా సంఘం వేయడం కుదరదన్నారు. కాగా అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని టిడిపి పట్టుబట్టింది. ప్లకార్డులు ప్రదర్శించింది. సిపిఎం, సిపిఐ కూడా ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబట్టాయి.












Click it and Unblock the Notifications