వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజాద్‌తో తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల భేటీ 25కు వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై మార్చి 22వ తారీఖున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో జరగవలసిన తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యుల సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశాన్ని తిరిగి మార్చి 25, 26వ తేదీలలో నిర్వహించనున్నారు. తెలంగాణ అంశంపై మంగళవారం గులాం నబీ ఆజాద్‌తో సమావేశం ఉన్న విషయం తెలిసిందే.

అయితే మంగళవారం ఆజాద్‌కు కేబినెట్ సమావేశం ఉన్నందనే తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలతో జరగవలసిన సమావేశం వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. 25వ తారీఖున ఉదయం 9 గంటలకు తెలంగాణ ఎంపీలతో ఆజాద్ సమావేశమవుతారు. అనంతరం 10.30 గంటలకు సీమాంధ్ర ఎంపీలతో భేటీ అవుతారు. అనంతరం 26వ తారీఖున ఇరు ప్రాంతాల పార్టీల పార్లమెంటు సభ్యులతో ఆయన సమావేశం కానున్నట్లుగా సమాచారం.

English summary
Seemandhra and Telangana MPs meeting with AP in charge Ghulam Nabi Azad was postponed. It will held on 25 and 26 of march.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X