వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆజాద్తో తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల భేటీ 25కు వాయిదా
అయితే మంగళవారం ఆజాద్కు కేబినెట్ సమావేశం ఉన్నందనే తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలతో జరగవలసిన సమావేశం వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. 25వ తారీఖున ఉదయం 9 గంటలకు తెలంగాణ ఎంపీలతో ఆజాద్ సమావేశమవుతారు. అనంతరం 10.30 గంటలకు సీమాంధ్ర ఎంపీలతో భేటీ అవుతారు. అనంతరం 26వ తారీఖున ఇరు ప్రాంతాల పార్టీల పార్లమెంటు సభ్యులతో ఆయన సమావేశం కానున్నట్లుగా సమాచారం.
Comments
English summary
Seemandhra and Telangana MPs meeting with AP in charge Ghulam Nabi Azad was postponed. It will held on 25 and 26 of march.
Story first published: Monday, March 21, 2011, 13:52 [IST]