వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసుతో కెసిఆర్ మ్యాచ్ ఫిక్సింగ్: ఎర్రబెల్లి దయాకర రావు
టిఆర్ఎస్ ఎంపీలు కెసిఆర్, విజయశాంతి ఢిల్లీకి వచ్చి తెలంగాణ కోసం పార్లమెంటును స్తంభింపజేయాలని సూచించారు. అప్పుడే తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. కానీ వారు మాత్రం హైదరాబాదులోకూర్చుని నాటకాలు ఆడుతున్నారని అన్నారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభాపాటిల్లను కలిసేందుకు తెలంగాణ ప్రాంతానికి చెంది తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లారు.
Comments
errabelli dayakar rao k chandrasekhar rao telangana congress new delhi ఎర్రబెల్లి దయాకరరావు కె చంద్రశేఖర రావు తెలంగాణ కాంగ్రెసు న్యూఢిల్లీ
English summary
TDP senior MLA Errabelli Dayakar Rao said today that TRS president K Chandrasekhar Rao make match fixing with congress party. He questioned why KCR not obstructing parliament.
Story first published: Tuesday, March 22, 2011, 10:49 [IST]