వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎకె ఆంటోనీకి ఫోన్ చేసి మాట్లాడిన కె. చంద్రశేఖర రావు
ఏప్రిల్ 27వ తేదీ తెరాస ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహించి తమ సత్తా చాటాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన కార్యక్రమాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ ఆంటోనీకి ఫోన్ చేసినట్లు చెబుతున్నారు.
English summary
TRS president K Chandrasekhar spoke with defence minister AK Antony on telephone. It is said that KCR has appealed to AK Antony for permission to conduct public meeting on april 27.
Story first published: Friday, March 25, 2011, 15:28 [IST]