గ్రామాల్లో అసెంబ్లీ సమావేశాలు పెడదాం: డొక్కా మాణిక్య వరప్రసాద్

గ్రామీణ ప్రాంతాల్లో శాసనసభా సమావేశాలు నిర్వహించాలని కోరుతూ తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి లేఖలు రాస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో శాసనసభా సమావేశాలు నిర్వహించడం వల్ల సమస్యలు అర్థమై పరిష్కరించడానికి వీలవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications