వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వట్టి వసంత కుమార్ ఆగ్రహం

కాగా, శాసనసభ లోపల జరిగిన ఘటన తర్వాత లాబీల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముష్టియుద్ధం జరగడం దిగ్భ్రాంతికి గురి చేసింది. మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిపై, జగన్ వర్గం శాసనసభ్యులపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, మరికొందరు శాసనసభ్యులు బూతులు తిట్టారని తెలుగుదేశం శాసనసభ్యుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు.
More From
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త!












Click it and Unblock the Notifications