హసన్ అలీతో లింక్ చంద్రబాబుకేనా?, చిరునూ వదలని సాక్షి డైలీ

మాజీ ముఖ్యమంత్రి 2004 నాటికే భారీగా నల్లధనం దాచుకున్నారని హసన్ అలీ చెప్పిన విషయంపై సాక్షి డైలీ వ్యాఖ్యానిస్తూ 2004కు ముందు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నది చంద్రబాబే అని తేల్చింది. చంద్రబాబుతో పోరాడిన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి హోదా లేదని స్పష్టం చేసింది. చంద్రబాబు దుబాయ్ సంబంధాలు హసన్ అలీ వ్యవహారంతో బయటపడిందని వ్యాఖ్యానించింది. ఇదంతా బయటపడుతుందనే భయంతో ముందుగానే చంద్రబాబు ఎదురు దాడికి దిగారని, తన పేరు స్పష్టంగా బయటపడిపోయిందని తెలిసి చంద్రబాబు తోక ముడిచారని చెప్పింది. నాయకుడిగా మారిన నటుడంటూ చిరంజీవి గుట్టును కూడా హసన్ అలీ బయటపెట్టాడని సాక్షి వ్యాఖ్యానించింది. సాక్షి డైలీ తన వార్తాకథనంలో చంద్రబాబు కడిగి ఆరేసింది.
More From
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications