బాబాయ్ వివేకా, అబ్బాయ్ జగన్కు పరీక్ష: మే 8న ఉప ఎన్నికలు

అయితే కేంద్ర ఎన్నికల సంఘం కడప, పులివెందుల ఉప ఎన్నికలతో పాటు ఉత్తర ప్రదేశ్, నాగాలాండు, చత్తీస్ఘడ్కు చెందిన ఉప ఎన్నికలు కూడా నిర్వహించనుంది. కాగా కడప ఎంపీ స్థానానికి జగన్, పులివెందుల శాసనసభ్యత్వానికి దివంగత వైయస్ సతీమణి విజయమ్మ గత సంవత్సరం అనగా 2010 నవంబర్ 29న రాజీనామా చేశారు. అప్పటినుండి ఆ నియోజకవర్గాలు ఖాళీ ఉన్నాయి. అయితే తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల సాధారణ ఎన్నికల కారణంగా కాస్త ఆలస్యమయినట్లుగా తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత సిఈసి ఉప ఎన్నికల కోసం తేదీలను ఖరారు చేసింది.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications