బాబాయ్ వివేకా, అబ్బాయ్ జగన్కు పరీక్ష: మే 8న ఉప ఎన్నికలు

అయితే కేంద్ర ఎన్నికల సంఘం కడప, పులివెందుల ఉప ఎన్నికలతో పాటు ఉత్తర ప్రదేశ్, నాగాలాండు, చత్తీస్ఘడ్కు చెందిన ఉప ఎన్నికలు కూడా నిర్వహించనుంది. కాగా కడప ఎంపీ స్థానానికి జగన్, పులివెందుల శాసనసభ్యత్వానికి దివంగత వైయస్ సతీమణి విజయమ్మ గత సంవత్సరం అనగా 2010 నవంబర్ 29న రాజీనామా చేశారు. అప్పటినుండి ఆ నియోజకవర్గాలు ఖాళీ ఉన్నాయి. అయితే తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల సాధారణ ఎన్నికల కారణంగా కాస్త ఆలస్యమయినట్లుగా తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత సిఈసి ఉప ఎన్నికల కోసం తేదీలను ఖరారు చేసింది.
More From
-
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది












Click it and Unblock the Notifications