వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహిళా వర్కర్లపై మగ పోలీసుల దౌర్జన్యం: ముగ్గురికి తీవ్ర గాయాలు

ఆ ప్రయత్నాలు ఫలితం ఇవ్వక పోవడంతో పోలీసులు మహిళలా వర్కర్లపై లాఠీఛార్జ్ చేశారు. మహిళలపై ఎస్ఐ ప్రతాపం లాఠీఛార్జ్తో విరుచుకు పడి వారిని పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే మహిళా వర్కర్లు ధర్నా చేస్తుంటే మగ పోలీసులు రావడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అక్కడే ఉన్న మహిళా పోలీసులు కదలకుండా నిలబడటం విశేషం. పోలీసులు లాఠీఛార్జ్ కారణంగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Comments
English summary
Police make lathi charge on Asha workers today in Vijayanagaram. Men police charged on women workers.
Story first published: Thursday, April 7, 2011, 14:33 [IST]