వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జన్ లోక్‌పాల్ బిల్లుపై లేఖ మాత్రమే విడుదల చేస్తాం: కపిల్ సిబాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kapil Sibal
న్యూఢిల్లీ: అవినీతిని నిరోధించేందుకు జన్ లోక్‌పాల్ బిల్లుపై నాలుగు రోజులుగా నిరాహార దీక్షకు కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఒకసారి అన్నాహజారే వర్గంతో జన్ లోక్‌పాల్‌పై చర్చించామన్నారు. మరోమారు ఈ సాయంత్రం చర్చించనున్నామని చెప్పారు. అన్నాహజారే సూచించిన వారినే లోక్‌పాల్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తామని కపిల్ సిబాల్ చెప్పారు.

కమిటీలో మంత్రులు ఎవరూ ఉండరని అన్నారు. కేవలం సీనియర్ ప్రభుత్వ అధికారులే ఉంటారని చెప్పారు. అధికారులతోనే లోక్‌పాల్ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా లోక్‌పాల్ పైన లేఖ మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీపై నోటిఫికేషన్ జారీ మాత్రం సాధ్యం కాదని ఆయన చెప్పారు. కాగా మహాత్మాగాంధీ చూపించిన శాంతి మార్గంలో ఈ నెల 12న జైల్ భరో కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

English summary
Central minister Kapil Sibal said today that government will release only letter. He rejected to pass notification on joint action committee. He requested Anna to withdraw his fast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X