జెమిని కలర్ ల్యాబ్లో రూ.40 లక్షల మోసం: సినీ నిర్మాతపై పోలీసు కేసు

జెమినీ కలర్ ల్యాబ్లో సుమారు నలబై లక్షల రూపాయలు మోసం చేశారంటూ నాంపల్లి కోర్టులే కేసు వేశారు. విజయప్రకాశ్ కేసును పరిశీలించిన కోర్టు మన్నె రమేష్పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను సోమవారం ఆదేశించింది.












Click it and Unblock the Notifications