వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణా జిల్లా పార్టీ నాయకులపై చంద్రబాబు సీరియస్, సీనియర్లతో చర్చలు
కృష్ణా జిల్లా పార్టీలో ఏ విధమైన సంక్షోభం లేదని ఆయన మీడియా ప్రతినిదులతో అన్నారు. దేవినేని ఉమా మహేశ్వర రావుకు, వల్లభనేని వంశీకి మంచి భవిష్యత్తు ఉందని ఆయన చెప్పారు. వంశీ పదే పదే రాజీనామా చేస్తే ఆమోదించక ఏం చేస్తామని ఆయన అన్నారు. పార్టీ నియమాలకు అందరూ కట్టుబడి ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. పార్టీలో విభేదాలు ఉంటే రోడ్డెక్కడం మంచిది కాదని హితవు పలికారు. వంశీ రాజీనామాను సాయంత్రం వరకూ చూసి వెనక్కి తీసుకోకపోతే ఆమోదిస్తామని వెల్లడించారు.
Comments
English summary
TDP president N Chandrababu Naidu expressed anguish at Krishna district party leaders. He met Buchaih Choudari to sort out differences among Krishna district leaders.
Story first published: Monday, April 11, 2011, 15:54 [IST]