పరిటాల రవి హత్యకు జగన్ రూ.5 లక్షలు ఇచ్చాడు: డిఎల్ వ్యాఖ్యలు
కాగా కాంగ్రెసు పార్టీపై జగన్ వర్గానికి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లాలో విమర్శలు చేశారు. జగన్ను ఎదుర్కొనడానికి కాంగ్రెసు పార్టీ 15 మంది మంత్రులను కడప జిల్లాలో తిష్ట వేయించిందన్నారు. అయినప్పటికీ గెలుపు మాత్రం జగన్, విజయమ్మలదే అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రూ.150 కోట్లు కడపకు మళ్లించారని ఆరోపించారు.
Comments
English summary
Minister DL Ravindra Reddy alleged today that Ex MP YS Jaganmohan Reddy gave Rs. 5 lack to Mangali Krishna for Paritala Ravi murder.
Story first published: Monday, April 11, 2011, 17:03 [IST]