అలాగైతే మాట్లాడను: మీడియాపై అలిగిన మంత్రి శంకర్రావు

ఇలాంటి అవాస్తవ కథనాలు ప్రసారం చేసినందువల్ల ఇక నుండి తాను మీడియాతో మాట్లాడనని చెప్పారు. ఏదైనా చెప్పదల్చుకుంటే రాతపూర్వకంగా ఇస్తానని చెప్పారు. కాగా చేనేత సంఘాలకు ఈ నెల 31వ తారీఖు లోగా బకాయి నిధులు విడుదల చేయిస్తానని మంత్రి చెప్పారు. అలా చేయకుంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. గాంధీ భవన్, ఎపి భవన్లో చేనేత వస్త్రాల విక్రయానికి అనుమతి కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరతానని చెప్పారు.












Click it and Unblock the Notifications