అలాగైతే మాట్లాడను: మీడియాపై అలిగిన మంత్రి శంకర్రావు

ఇలాంటి అవాస్తవ కథనాలు ప్రసారం చేసినందువల్ల ఇక నుండి తాను మీడియాతో మాట్లాడనని చెప్పారు. ఏదైనా చెప్పదల్చుకుంటే రాతపూర్వకంగా ఇస్తానని చెప్పారు. కాగా చేనేత సంఘాలకు ఈ నెల 31వ తారీఖు లోగా బకాయి నిధులు విడుదల చేయిస్తానని మంత్రి చెప్పారు. అలా చేయకుంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. గాంధీ భవన్, ఎపి భవన్లో చేనేత వస్త్రాల విక్రయానికి అనుమతి కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరతానని చెప్పారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications