ఉండవల్లి అరుణ్ కుమార్పై వైయస్ జగన్ వర్గం నేతల ఎదురుదాడి

ఉండవల్లి దగ్గర ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో అంతకంటే తమ దగ్గర ఎక్కువ సాక్ష్యాలున్నాయన్నారు. వాటిని ఉండవల్లి ముందు బయటపెడితే తాము కూడా బయటపెడతామని గోనె డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని దోషిగా నిలబెట్టేందుకు మోసపూరిత కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే ఉండవల్లి ఆరోపణలు చేస్తున్నారని గోనె మండిపడ్డారు. వైయస్సార్ ప్రాంతీయ పార్టీ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఉండవల్లి సహకరించారని ఆయన అన్నారు. ఉండవల్లి సిగ్గుమాలిన వ్యాఖ్యలు మానుకోవాలని అంబటి రాంబాబు సూచించారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications