మధకొడాకు చెందిన రూ. 130 కోట్ల విలువ చేసే అస్తుల జప్తు

మధు కొడా ఆస్తుల జప్తునకు సంబంధించిన మొదటి ఆదేశాలను ఇడి అందుకున్నట్లు తెలుస్తోంది. మధు కొడాకు, అతని అనుచరులకు 200 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అస్తులున్నట్లు ఇడి గుర్తించింది. అందువల్ల మలి విడత ఇతర మరిన్ని ఆస్తుల జప్తునకు ఇడి ఆదేశాలు పొందవచ్చునని తెలుస్తోంది.
మధు కొడా, ఆయన అనుచరులకు చెందిన ఆస్తులు చాలా వరకు జార్ఖండ్లోనూ, బీహార్లోనూ ఉన్నాయి. ఆ ఆస్తులను సీల్ చేసి, వాటి క్రయవిక్రయాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. కొడా అనుచరులు బినోద్, వికాస్ సిన్హా వంటివారి ఆస్తులను కూడా ఇడి జప్తు చేయనుంది.
More From
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications