వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మధకొడాకు చెందిన రూ. 130 కోట్ల విలువ చేసే అస్తుల జప్తు
మధు కొడా ఆస్తుల జప్తునకు సంబంధించిన మొదటి ఆదేశాలను ఇడి అందుకున్నట్లు తెలుస్తోంది. మధు కొడాకు, అతని అనుచరులకు 200 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అస్తులున్నట్లు ఇడి గుర్తించింది. అందువల్ల మలి విడత ఇతర మరిన్ని ఆస్తుల జప్తునకు ఇడి ఆదేశాలు పొందవచ్చునని తెలుస్తోంది.
మధు కొడా, ఆయన అనుచరులకు చెందిన ఆస్తులు చాలా వరకు జార్ఖండ్లోనూ, బీహార్లోనూ ఉన్నాయి. ఆ ఆస్తులను సీల్ చేసి, వాటి క్రయవిక్రయాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. కొడా అనుచరులు బినోద్, వికాస్ సిన్హా వంటివారి ఆస్తులను కూడా ఇడి జప్తు చేయనుంది.
Comments
madhu koda jharkhand enforcement directorate new delhi జార్ఖండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యూఢిల్లీ
English summary
The Enforcement Directorate is all set to attach properties worth Rs 130 crore allegedly belonging to former Jharkhand Chief Minister Madhu Koda and his aides.
Story first published: Tuesday, April 12, 2011, 15:39 [IST]