వల్లభనేని వంశీ చేస్తే ఎన్టీఆర్పై కేసు పెడతామా?: డిఎల్ వ్యాఖ్యలపై మంగలి కృష్ణ

తనపై ఆరోపణలు వస్తే జగన్ను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండించారు. పరిటాల రవి హత్యలో తన పాత్ర ఉన్నట్టు తేలితే మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి గాని, కాంగ్రెసు పార్టీకి గానీ రూ. కోటి రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేశారు. అయినా గతంలో పరిటాల హత్యలో జగన్ పాత్ర లేదని చెప్పిన డిఎల్ ఇప్పుడు మాట ఎందుకు మార్చారని ప్రశ్నించారు. మద్దెల చెర్వు సూరి హత్య కేసులో విజయవాడ టిడిపి సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీపై ఆరోపణలు వస్తే జూనియర్ ఎన్టీఆర్పై కేసు పెడతామా అని ప్రశ్నించారు.
డిఎల్ రవీంద్రా రెడ్డి, జగన్ను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తానపై వచ్చిన వాటికి ఏ ఆధారం లేదన్నారు. రాజకీయంగా జగన్ను దెబ్బతీసేందుకు తనను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇలా గుడ్డిగా ఆరోపణలు చేయదల్చుకుంటే ప్రతి వ్యక్తిపైనా ఆరోపణలు చేయవచ్చని ఆయన అన్నారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications