అంకుశం రామిరెడ్డి కన్నుమూత: జర్నలిస్టు నుండి విలన్గా ఎదిగిన వైనం

ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 250కి పైగా చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. తెలుగులో ఒసేయ్ రాములమ్మ, అనగనగా ఒక రోజు, అమ్మోరు, పెద్దరికం, జగదీక వీరుడు అతిలోక సుందరి తదితర చిత్రాల్లో నటించారు. స్పాట్ పెడతా అనే ఆయన డైలాగ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అనగనగా ఒకరోజు చిత్రంలో కామెడీ పాత్రలో కూడా నటించి మెప్పించారు. కోడి రామకృష్ణ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. ఆయన ఆఖరి చిత్రం మర్మం.
అంకుశం చిత్రాన్ని ప్రతిబంద్ పేరుతో చిరంజీవి కథా నాయకుడిగా హిందీలో నిర్మించారు. అందులో కూడా రామిరెడ్డి ప్రధాన ప్రతి నాయకుడి పాత్రను పోషించారు. ఉస్మానియా యూనివర్శిటీలో జర్నలిజంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన రామిరెడ్డి జర్నలిస్టుగా కూడా పని చేశారు. కొన్ని రోజులు హిందీ, ఉర్దు పత్రికలలో పని చేశారు.
More From
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications