రెండాకులకు ఓటేసిన రజనీకాంత్, కెమెరాలకు చిక్కిన వైనం

తాను ఎవరికి ఓటేశారో ఫొటోలకు చిక్కిన విషయం తెలియని రజనీకాంత్ నవ్వుతూ - ధరల పెరుగుదల సమస్య అని, ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని , ఇవి కీలకమైన ఎన్నికలని ఆయన అన్నారు. రజనీకాంత్ ఎటు వేశారని గుర్తు పట్టే విధంగా కొన్ని చానెళ్లు దృశ్యాలను ప్రసారం చేశాయి. ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ హెచ్చరికతో ఆ ప్రసారాలను తర్వాత నిలిపేశాయి. అటువంటి దృశ్యాలను ప్రసారం చేయడం నేరమని ఆయన హెచ్చరించారు. రజనీకాంత్ అన్నాడియంకె అభ్యర్తి బి వలర్మతికి ఓటిసేనట్లు బయటపడింది.












Click it and Unblock the Notifications