సత్య సాయిబాబా స్థితిపై ఆదికేశవులు నాయుడు సంచలన వ్యాఖ్యలు

సత్య సాయిబాబాను ఆరు నెలలుగా సత్యజిత్ దర్శంచకుండా చేశారని ఆయన ఆరోపించారు. పూర్తి వాస్తవాలు తెలియకుండా మాట్లాడితే బాగుండదని ఇంత కాలం తాను మౌనంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వాస్తవాలు ప్రభుత్వానికి తెలిసినా చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. మంత్రి గీతా రెడ్డికి వాస్తవాలు తెలుసునని, గీతా రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. సత్య సాయిబాబా ఆరోగ్యం బాగా లేకున్నా సత్యజిత్ చికిత్స చేయించలేదని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి, ట్రస్టుకు వాస్తవాలు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. రత్నాకర్ లాంటి వ్యక్తులు సత్య సాయిబాబా స్థితిపై నోరు విప్పాలని ఆయన అన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications