కడపలో చిరు పర్యటన ఖరారు!, ఆ తర్వాత డిఎస్, గులాం నబీ ఆజాద్

చిరు పర్యటన దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 28వ తేది నుండి 30 తేది వరకు చిరంజీవి కడప జిల్లాలో పర్యటిస్తారు. అయితే చిరంజీవి ప్రభావం కాంగ్రెసుకు ఏ మేర ఉపయోగపడుతుందో ఎన్నికల తర్వాతే తెలుస్తుంది. ఇక చిరు పర్యటన తర్వాత ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారా ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ కూడా పర్యటించనున్నారు. వారు మే 1, 2వ తేదీల్లో పర్యటించే అవకాశం ఉంది. మొత్తానికి జగన్ను ఎదుర్కొనడానికి కాంగ్రెసు పార్టీ ప్రయాస పడుతుందని చెప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications