మహిళపై గ్యాంగ్ రేప్, కాళ్లు నరికి కడియాలు ఎత్తుకెళ్లిన దొంగలు

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలోని శంషాబాద్‌లో దారుణం జరిగింది. దుండగులు కొంత మంది ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఆమె రెండు కాళ్లు నరికి కడియాలు ఎత్తుకెళ్లారు. ఆమెను హైదరాబాదులోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

పద్మ అనే ఆ మహిళా వేశ్యావృత్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె షాద్‌నగర్‌కు చెందిన మహిళ అని తెలుస్తోంది. దుండగుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. హైదరాబాదు శివారులోని శంషాబాదులో దొంగల ముఠాలను సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+