మహిళపై గ్యాంగ్ రేప్, కాళ్లు నరికి కడియాలు ఎత్తుకెళ్లిన దొంగలు

పద్మ అనే ఆ మహిళా వేశ్యావృత్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె షాద్నగర్కు చెందిన మహిళ అని తెలుస్తోంది. దుండగుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. హైదరాబాదు శివారులోని శంషాబాదులో దొంగల ముఠాలను సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications