సత్య సాయి బాబా అంతిమ సంస్కారాల తర్వాత ట్రస్టు కీలక భేటీ

బుధవారం జరిగే సమావేశంలో ట్రస్టు సభ్యులతో పాటు సత్య సాయిబాబా కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. ఇరు పక్షాల మధ్య విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో బుధవారం జరిగే సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది. సత్యసాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ను ట్రస్టులోకి తీసుకోవాలా, వద్దా అనే విషయంపై కూడా సమావేశంలో చర్చ జరుగుతుంది. ట్రస్టులో సత్యజిత్కు కీలక బాధ్యతలు లభిస్తాయని బాబా నిరుడు ప్రకటించినట్లు చెబుతున్నారు.
బాబా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి సత్యజిత్ పట్ల కొంత మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రస్టు కార్యదర్శి చక్రవర్తికి చెక్లపై సంతకాలు పెట్టే హక్కు ఉంది. అయితే, సత్య సాయిబాబా జీవించి ఉన్నంత వరకు ఆయన ఆ అధికారాన్ని వినియోగించుకోలేదు. సత్య సాయిబాబా సోదరుడి కుమారుడు రత్నాకర్ ట్రస్టు సభ్యుడిగా ఉన్నారు. ఆయన పాత్ర భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది కూడా తేలే అవకాశాలున్నాయి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications