కృష్ణా జిల్లా హోటల్లో విషాహారం తిని ముగ్గురు మృతి

మీర్జాపూర్లోని నాగమణి హోటల్లో వారంతా ఉదయం పూట పూరీ తిన్నారు. అది విషంగా మారడంతో ముగ్గురు మరణించారు. మరణించినవారిలో వరలక్ష్మి (18), స్రవంతి (8) ఉన్నారు. వరలక్ష్మి అనే మహిళ మీర్జాపూర్ హరిజనవాడ నివాసి. అధికారులు సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. అయితే, అస్వస్థతకు గురైనవారి సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉంటుందని అంటున్నారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications