వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణా జిల్లా హోటల్లో విషాహారం తిని ముగ్గురు మృతి
మీర్జాపూర్లోని నాగమణి హోటల్లో వారంతా ఉదయం పూట పూరీ తిన్నారు. అది విషంగా మారడంతో ముగ్గురు మరణించారు. మరణించినవారిలో వరలక్ష్మి (18), స్రవంతి (8) ఉన్నారు. వరలక్ష్మి అనే మహిళ మీర్జాపూర్ హరిజనవాడ నివాసి. అధికారులు సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. అయితే, అస్వస్థతకు గురైనవారి సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉంటుందని అంటున్నారు.
Comments
English summary
Three dead in Krishna district due to consumption of poisonous food in a hotel. Ten more are admitted in hospitals.
Story first published: Tuesday, April 26, 2011, 11:37 [IST]