వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోదండరామ్కు బిజెపి నేత రాజ్నాథ్ సింగ్ తెలంగాణ హామీ
తాము మే నెల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నట్లు కోదండరామ్ జాతీయ నాయకులకు చెప్పారు. అందుకు వారి మద్దతును కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం గురించి, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 177 నెంబర్ జీవో గురించి వారికి వివరించారు. న్యూఢిల్లీ స్థాయిలో కోదండరామ్ 13 మందితో ఓ తెలంగాణ జెఎసిని, తెలంగాణ మిత్రులు సంస్థలను ఏర్పాటు చేశారు.
Comments
kodandaram telangana jac rajnath singh ab bardhan new delhi కోదండరామ్ తెలంగాణ జెఎసి రాజ్నాథ్ సింగ్ ఎబి బర్దన్ న్యూఢిల్లీ
English summary
BJP leader Rajnath Singh assured to Telangana JAC chairman Kodandaram that his party will support Telangana movement.
Story first published: Wednesday, April 27, 2011, 14:38 [IST]