సత్య సాయి బాబా వీలునామా రాయలేదు, దాని ప్రసక్తి రాదు: శ్రీనివాసన్

తాను ట్రస్టు సభ్యుడిని కానని కేవలం ట్రస్టుకు కార్యదర్శిని మాత్రమేనని చక్రవర్తి గురువారం జరిగిన విలేకరుల ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. షిర్డీ తరహాలో అఖండ జ్యోతిని ఏర్పాటు చేసే విషయంతో పాటు బాబా సమాధిని దర్శించుకునే విజ్ఞప్తులను పరిశీలిస్తామని బాబా సోదరుడి తనయుడు రత్నాకర్ చెప్పారు. ఇప్పటి వరకు బాబాకే చెక్ పవర్ ఉందని ఇకముందు చెక్ పవర్ ఎవరికి ఉండాలో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చెక్ పవర్ ఇద్దరికి ఉండాలని తాను సూచిస్తానని రత్నాకర్ చెప్పారు. హైందవ సాంప్రదాయం ప్రకారం బాబాకు అంత్యక్రియలు పెద్ద కొడుకు చేయవలసి ఉన్నప్పుటికి బాబా ఆజ్ఞ మేరకే తాను చేసినట్టుగా చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications