చిరంజీవితో శోభారాణి మెగా ఫైట్: ఈసికి అధినేతపైనే ఫిర్యాదు

కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనంపై స్పందించాలని ఆమె చిరంజీవిని కోరారు. పీఆర్పీకి ఓటు వేసిన వారికి సామాజిక న్యాయం చేయాలంటే పీఆర్పీ విలీనాన్ని ఆపాల్సిందేనని అన్నారు. చిరంజీవి విలీనంపై పునరాలోచించాలని ఆమె సూచించారు. తనకు చిరంజీవి నుండి వారంలోగా స్పందన కనిపించాలని డెడ్ లైన్ విధించారు. అప్పటిలోగా స్పందించకుంటే తాను నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications