అంత జనం ఉన్న జగన్ ఇంట్లో కూర్చుని గెలుస్తాడనుకున్నా

V Hanumanth Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జనాలను, కాన్వాయ్‌ని చూసి ఇంట్లో కూర్చుని కడప పార్లమెంటు ఉప ఎన్నికలలో గెలుస్తాడని అనుకున్నానని అయితే అందుకు విరుద్దంగా ఆయన తన గెలుపు కోసం గల్లీ గల్లీ తిరుగుతూ తీవ్రంగా కష్ట పడుతున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గురువారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆయన వెంట వచ్చిన వారిని చూసి నల్లేరుపై బండి నడక అవుతుందని అందరు అనుకుంటే అందుకు విరుద్ధంగా పరిస్థితి ఉందని అన్నారు. జగన్ కన్నీళ్లు చూసి ముస్లింలు మోస పోవద్దని హెచ్చరించారు.

కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డితో సంబంధాలు ఉన్నప్పుడే జగన్ బిజెపితో జట్టు కట్టుతాడనే అనుమానాలు వచ్చాయని చెప్పారు. బిజెపితో జత కట్టే ఆయన మనసులోని మాటను ఇప్పుడు బయట పెట్టారని అన్నారు. జగన్‌ను ఎవరూ నమ్మవద్దని హెచ్చరించారు. జనాన్ని దోచుకోవడానికే జగన్ అని అన్నారు. బిజెపి, జగన్ రెండూ ఒకదానికంటే ఒకటి డేంజర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+