హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎప ఎన్నికల్లో ఫల్టీ ఎవరు కొడతారో తెలుస్తుంది: మంత్రి శంకర రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: కడప ఉప ఎన్నికలలో ఎవరు ఫల్టీ కొడతారో త్వరలో తెలుస్తుందని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేనేత, జౌళీ శాఖమాత్యులు శంకర్‌రావు సోమవారం అన్నారు. ప్రభుత్వాన్ని ఎవరో నిలబెట్టరని ప్రజలే నిలబెడతారని అన్నారు. ఉప ఎన్నికల్లో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ పేరు చెబితే ఓట్లు వస్తాయని అన్నారు. ఉప ఎన్నికలల్లో తన అవసరం లేదనే పార్టీ తనను పంపించలేదేమే అని అన్నారు.

చేనేత కార్మికుల కడుపు అధికారులు కొడుతున్నారని అన్నారు. యూనిఫామ్ కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. కమిషన్ కోసమే యూనిఫామ్‌లను ప్రైవేటు ఎజెన్సీలకు అధికారులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. దీనిపై విజిలెన్సు కమిషన్‌ను విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

English summary
Minister Shankar Rao said today that Kadapa voters will sent home Ex MP YS Jagan in bypoll. He said voters will protect government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X