వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా టెక్నాలజీకి సీను ఎంతో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

India Technology
ఇండియా టెక్నాలజీ, సోషల్ మీడియా మార్కెట్ ప్రస్తుతం బూమ్ మీద ఉంది అనడంలో దీనికి మించిన సాక్ష్యం లేదు అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. మొత్తం భారతదేశంలో ఉన్న జనాభాలో వంద మిలియన్ల మంది ఇంటర్నెట్‌ని వాడుతున్నారు. గత సంవత్సర కాలంగా చూచుకుంటే దాదాపు 25శాతం మంది ఇంటర్నెట్‌ని వాడే వారి సంఖ్య పెరిగింది. ఇది మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న దేశాలలో పోల్చితే రెండవ అతి పెద్ద మొబైల్ సబ్ స్క్రైబర్ ఏరియా. అంటే ఇండియాలో మొత్తం 791మిలియన్ జనాభా మొబైల్ కనెక్షన్ పోంది ఉన్నరన్నమాట. ప్రతి నెలకు వీరి సంఖ్య 20మిలియన్ల వరకు పెరుగుతుంది.

దీనిని బట్టి చూస్తుంటే ఇండియా టెక్నాలజీ ఎంత బాగా అభివృద్ది చెందిందో తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మొబైల్ సబ్ స్క్రైబర్స్‌ను తీసుకుంటే దేశం ఉన్న జనాభాని బట్టి చూస్తే చాలా తక్కువే. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నటువంటి మంచి అవకాశాలకు ఇది ఊతమిస్తుందని తెలిపారు. ఇండియాలో ఉన్నటువంటి టెక్నాలజీ నిజాల గురించి తెలుసుకోవడానికి అర్దమయ్యే విధంగా ప్రజంటే చేయడం జరుగుతుంది. డిజిటల్, మొబైల్, సోషల్ మీడియా లాంటి టెక్నాలజీ విషయాలను అర్ధవంతంగా ప్రజంటేషన్ రూపంలో....

English summary
There is no better way to describe India’s tech and social media market other than “booming.” The country boasts of 100 million Internet users, a 25% increase over the past 12 months. It also has the second largest mobile subscriber base at 791 million, which continues to grow at a rate of 20 million every month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X